ఆంధ్రప్రదేశ్ నిట్ తరగతులు
రేపటి(గురువారం) నుంచి ప్రారంభంకానున్నాయి. పెద్దతాడేపల్లిలో వాసవి
ఇంజినీరింగ్ కళాశాలలో నిట్ తరగతలు ప్రారంభమవుతాయి. కేంద్ర సహాయమంత్రి
పి.రాధాకృష్ణన్, రాష్ట్రమంత్రులు మాణిక్యాలరావు,గంటా, పలువురు ఈ
కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఏపీ నిట్కు వరంగల్ నిట్ మెంటార్గా
వ్యవహరిస్తోంది.
No comments:
Post a Comment