am

రేపటి నుంచి ఏపీ నిట్ తరగతులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ నిట్ తరగతులు రేపటి(గురువారం) నుంచి ప్రారంభంకానున్నాయి. పెద్దతాడేపల్లిలో వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో నిట్‌ తరగతలు ప్రారంభమవుతాయి. కేంద్ర సహాయమంత్రి పి.రాధాకృష్ణన్, రాష్ట్రమంత్రులు మాణిక్యాలరావు,గంటా, పలువురు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఏపీ నిట్‌కు వరంగల్ నిట్ మెంటార్‌గా వ్యవహరిస్తోంది.

No comments:

Post a Comment

.